Sunday, July 26, 2026
HomeUncategorizedహుండీలో డిజిటల్ చెల్లింపులు రెండుసార్లు

హుండీలో డిజిటల్ చెల్లింపులు రెండుసార్లు

శ్రీవారి హుండీలో డిజిటల్ మొక్కులు

ఆంధ్ర ప్రదేశ్

తిరుమల వైకుంఠం తిరుమల శ్రీవారి కొండపై

TTD కొత్త విధానం తీసుకురానుంది. పెరిగిన డిజిటల్ చెల్లింపులకు అనుగుణంగా స్వామివారి హుండీలో కానుకలు సమర్పించేందుకు శ్రీవారి ముడుపు పత్రం విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. TTD ప్రత్యేక కౌంటర్లలో UPI ద్వారా చెల్లిస్తే ముడుపు పత్రం అందిస్తారు. దీన్ని గర్భాలయం వెలుపల ఉన్న శ్రీవారి హుండీలో వేసి మొక్కును చెల్లించుకోవచ్చు. నగదు లేని భక్తులకు ఈ విధానం ఉపయోగపడనుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments